వాషింగ్టన్: అమెరికా అందుబాటులోకి తీసుకొస్తోన్న 5జీ వైర్లెస్ నెట్వర్క్ అంశం ముదురుతోంది. పౌర విమానయాన సంస్థలు తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేస్తోన్నాయి. ఎయిర్పోర్టులు, రన్వేలు ఈ నెట్వర్క్ పరిధిలకి తీసుకుని రావడం వల్ల విమానాల భద్రతకు పెను ముప్పు వాటిల్లుతుందని, 5జీ నెట్వర్క్ వల్ల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో అనూహ్య పరిణామాలు సంభవించే ప్రమాదం ఉందని భావిస్తోన్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nGg8IA
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment