Wednesday, 19 January 2022

ముదిరిన వివాదం: ఉన్నట్టుండి అమెరికాకు విమానాలను రద్దు చేసిన ఎయిరిండియా: ఆ సర్వీసులివే

వాషింగ్టన్: అమెరికా అందుబాటులోకి తీసుకొస్తోన్న 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ అంశం ముదురుతోంది. పౌర విమానయాన సంస్థలు తీవ్ర ఆందోళనలను వ్యక్తం చేస్తోన్నాయి. ఎయిర్‌పోర్టులు, రన్‌వేలు ఈ నెట్‌వర్క్‌ పరిధిలకి తీసుకుని రావడం వల్ల విమానాల భద్రతకు పెను ముప్పు వాటిల్లుతుందని, 5జీ నెట్‌వర్క్ వల్ల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో అనూహ్య పరిణామాలు సంభవించే ప్రమాదం ఉందని భావిస్తోన్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nGg8IA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour