Friday, 21 January 2022

హైదరాబాద్ కు మరో కీర్తి కిరీటం - నగరంలో మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్ : ఐటీ రంగానికి కేరాఫ్..!!

అంతర్జాతీయ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక సంస్థ రానుంది. ఇక్కడ భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్‌ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం, మైక్రోసాఫ్ట్‌ మధ్య కొన్ని నెలల పాటు జరిగిన సంప్రదింపులు కొలిక్కి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fS10n2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour