Monday, 17 January 2022

చింతామణి, సుబ్బిశెట్టి..ఇక కనిపించరు: నాటక ప్రదర్శనపై ఏపీ ప్రభుత్వం నిషేధం: రోశయ్య హయాంలో

అమరావతి: దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులను సాధించిన చింతామణి నాటక ప్రదర్శనను ఏపీ ప్రభుత్వం నిషేధించింది. రాష్ట్రంలో ఈ నాటకాన్ని ఎక్కడ ప్రదర్శించినా.. నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా ఈ నాటకాన్ని ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది. వేశ్యావృత్తిని కథాంశంగా తీసుకుని రూపొందించిన నాటకం ఇది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3txjFNf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour