టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలకు అప్పుడే కార్యాచరణ ప్రారంభించారు. జగన్ ను ఎదుర్కోవాలంటే సాంప్రదాయ రాజకీయాలు నడవవనే అభిప్రాయనికి వచ్చారు. కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. అభ్యర్ధుల ఎంపికలోనూ తన వైఖరి ఏంటో స్పష్టం చేసారు. తాజాగా పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ల పైన ఆశలు పెట్టుకున్నవారిలో టెన్షన్ పుట్టిస్తోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34oIW1F
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment