Monday, 31 January 2022

తెలంగాణను శత్రువులా చూస్తారా.. ఎందుకీ వివక్ష? : టీఆర్ఎస్ ఎంపీలు

తెలంగాణను కేంద్రం శత్రువుగా చూస్తుందని టీఆర్ఎస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. కానీ, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/dKFNisQCE
https://ift.tt/KMwdm4615

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour