Sunday, 23 January 2022

కరోనా వేళ మరో కొత్త టెన్షన్.. కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం..

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండం చేస్తోంది. కేసుల తీవ్రతతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. ఇప్పటికే కరోనా వైరస్‌తో జనం గుండెల్లో దడ పుట్టిస్తుంటే.. ఇప్పుడు క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ మరో కొత్త టెన్షన్ పుట్టిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3KDDfxe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour