Sunday, 9 January 2022

బస్సెక్కుతున్నారా- అది లేకుంటే ఫైన్ : స్పెషల్ బాదుడు- రైల్వే ప్లాట్ ఫాంపైనా..!!

పండుగ వేళ సొంత ఊళ్లకు వెళ్తున్నారా. ప్రయాణపు ఛార్జీలే కాదు..అదనపు బాదుడుకు సిద్దపడాల్సిందే. పండుగ రద్దీ పేరుతో వచ్చినంత వసూలు చేసుకోవటానికి రైల్వే శాఖ..ఏపీఎస్ ఆర్జీసీ పోటీ పడుతున్నాయి. ఆర్టీసీ పండుగ వేళ స్పెషల్ బస్సుల పేరుతో స్పెషల్ ఛార్జీలు వసూలు చేస్తోంది. దాదాపుగా 50 శాతం అదనపు ఛార్జీలు అఫీషియల్ గా కలెక్ట్ చేస్తోంది. దీని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3f6Rht2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour