తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో 'నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కార్పొరేషన్'(ఎన్టీపీసీ) 'నీటిపై తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం'( ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్) నిర్మిస్తోంది. నిర్మాణదశలోనే ఇది దేశంలోనే 'అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్'గా రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం ఇక్కడ ప్రతి రోజు 37.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతోంది. 100 మెగావాట్ల సామర్థ్యంతో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r8Zylt
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment