Saturday, 8 January 2022

కరోనా ఉగ్రరూపం: తాజాగా లక్షన్నర కేసులకు చేరువగా.. కొత్తకేసుల నమోదులో ఇండియాలో టాప్ 5 రాష్ట్రాలివే

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు దేశాన్ని మళ్లీ ఆరోగ్య సంక్షోభంలో పడేస్తున్నాయి. థర్డ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంచుకున్న డేటా ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 1,41,986 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. లక్షన్నరకు చేరిన కరోనా కేసులతో భారతదేశంలో కరోనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3303BIP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour