Sunday, 30 January 2022

కేరళలో కరోనా వైరస్ విలయం: 50వేలకు తగ్గేదెలే అంటున్న కేసులు, తాజాగా 51వేలపైనే

తిరువనంతపురం: దేశంలో మహారాష్ట్ర సహా అన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టగా.. ఒక్క కేరళలో మాత్రం ఆ మహమ్మారి విలయం కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో కేరళ రాష్ట్రంలో 51,570 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం నాటి 50,812తో పోల్చుకుంటే కాస్త కేసుల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Dh4asov7x
https://ift.tt/Mhf8FyP6J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour