Saturday, 22 January 2022

భార‌త్‌లో బుసలు కొడుతున్న కరోనా.. ఒక్కరోజులో 3.33 లక్షల కొత్త కేసులు

భారత్‌లో కరోనా మమహ్మరి చాపకింద నీరులా పాకుతుంది. రోజుకు లక్షల సంఖ్యల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,75,533 శాంపిల్స్ పరీక్షించగా.. 3,33,533 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. మహమ్మారితో పొరాడుతూ 525 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 21,87,205కు చేరింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32rNQdC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour