Tuesday, 11 January 2022

మరో 2 కోట్ల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్- కేంద్రం ప్రయత్నాలు-80 కోట్ల మందికి లబ్ధి

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో కొన్ని కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. తద్వారా మరో 2 కోట్ల కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ పథకం అమలు కోసం ప్రామాణికంగా తీసుకుంటున్న సామాజిక, కుల జనాభా లెక్కలకు అదనంగా ఇతర గణాంకాలను కూడా ప్రామాణికంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HQb4cr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour