భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గత 24 గంటల్లో భారతదేశంలో 1,68,063 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 6.4 శాతం తక్కువ కేసులు నమోదు అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటివరకు 4,461 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా కారణంగా గత 24 గంటల్లో 277 మంది మరణించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GgvydY
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment