Monday, 10 January 2022

కాస్త తగ్గిన కరోనా కేసులు: 1,68,063 కొత్త కోవిడ్ కేసులు; 4,461 ఒమిక్రాన్ కేసులు

భారత్ లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గత 24 గంటల్లో భారతదేశంలో 1,68,063 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 6.4 శాతం తక్కువ కేసులు నమోదు అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటివరకు 4,461 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా కారణంగా గత 24 గంటల్లో 277 మంది మరణించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GgvydY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour