Wednesday, 12 January 2022

ఆంధ్రప్రదేశ్: కాకినాడ బీచ్‌లో పల్లీలు అమ్ముకునే వ్యక్తి కోసం 12 ఏళ్లు వెతికిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబం... అసలేం జరిగింది?

2008 లో ఓ రోజు కాకినాడకు చెందిన మోహన్ నేమాని అనే వ్యక్తి తన పిల్లలతో కలిసి బీచ్‌కు వెళ్లారు. కొంతసేపు అక్కడ గడిపిన తర్వాత పిల్లలిద్దరూ తినడానికి ఏమయినా కావాలని అడగడంతో పల్లీలు కొనుక్కున్నారు. తీరా తినేసిన పల్లీలకు డబ్బులిద్దామని చూస్తే పర్సు కనిపించలేదు. సముద్ర స్నానానికి వెళుతుండడంతో ముందు జాగ్రత్తగా పర్సు ఇంట్లోనే వదిలి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3I1gnWt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour