Saturday, 15 January 2022

12-15 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్ రెడీ - షెడ్యూల్ ఖరారు : ఈ నెలాఖరుకు కేసులు పీక్..!!

థర్డ్ వేవ్ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. లక్షలాది కేసులు నిత్యం దేశంలో రిజిస్టర్ అవుతున్నాయి. మరణాల సంఖ్య తక్కువగా ఉండటం కొంత ఉపశమనంగా మారింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఇదే సమయంలో ఒమిక్రాన్ సైతం వ్యాపిస్తోంది. ఫ్రంట్ లైన్ వర్కర్లకు...దీర్ఘ కాల వ్యాధిగ్రస్తులకు బూస్టర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GytNsR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour