Sunday, 26 December 2021

YS Jagan, KCR మెడకు అపెక్స్ ఉచ్చు-సహాయనిరాకరణపై కేంద్రం ఫైర్-రేపు సీఎస్ లతో భేటీ

ఏపీ, తెలంగాణ మధ్య గతంలో తలెత్తిన జల వివాదాల సందర్భంగా ఇరు ప్రభుత్వాలు కేంద్రాన్ని జోక్యం కోరాయి. దీంతో విభజన చట్టం దుమ్ముదులిపి రివర్ బోర్డుల్ని ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న దాదాపు అన్ని ప్రాజెక్టులు ఈ బోర్డుల పరిధిలోకి వచ్చేశాయి. ఇప్పుడు ఇరు తెలుగు ప్రభుత్వాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3esQGS4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour