Thursday, 16 December 2021

year ender 2021: ఏపీని కుదిపేసిన డ్రగ్స్ రచ్చ.. టీడీపీ వర్సెస్ వైసీపీ; ఆంధ్రప్రదేశ్ పై దేశవ్యాప్త చర్చ

2021వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను డ్రగ్స్ వ్యవహారాలు కుదిపేశాయి. జగన్ సర్కార్ ను టార్గెట్ చేయడానికి ప్రతిపక్షాలకు డ్రగ్స్ ఒక ఆయుధంగా మారింది. గుజరాత్ లోని ముంద్రా పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడడం, వాటి డెలివరీ అడ్రస్ విజయవాడ అని ఉండడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ దుమారం రేగింది. ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30uqtis
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour