Thursday, 2 December 2021

ఒమిక్రాన్ వేరియంట్‌ సోకిందని ఏ పరీక్షతో తెలుస్తుంది? RT-PCR పరీక్షతో గుర్తించొచ్చా?

ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారత్‌లోనూ బయటపడ్డాయి. కర్నాటకలో రెండు కేసులను గుర్తించినట్లు ధ్రువీకరించారు. వారిలో ఒకరి వయసు 66 సంవత్సరాలు కాగా మరొకరి వయసు 46 సంవత్సరాలు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగొచ్చిన వ్యక్తికి కరోనా సోకిందని, ఆయన నవంబర్ 27 నుంచి క్వారంటైన్‌లో ఉన్నారని బీబీసీ కోసం పనిచేసే ఇమ్రాన్ ఖురేషికి అధికారులు చెప్పారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pmzfaT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour