Sunday, 5 December 2021

Nagaland burning: పెరిగిన మృతుల సంఖ్య: ఇంటర్నెట్ బంద్: జవాన్లపై హత్యానేరం: కర్ఫ్యూ విధింపు

కోహిమా: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో చోటు చేసుకున్న దిగ్భ్రాంతికర ఘటన తరువత- అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. సాధారణ పౌరులపై జవాన్లు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య 14కు పెరిగింది. ఓ జవాన్ సహా మొత్తం 15 మంది ఇప్పటిదాకా మరణించారు. కాల్పుల అనంతరం స్థానికులు సైనిక బలగాలపై దాడులకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3IjbM33
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour