Wednesday, 1 December 2021

MSP: కనీస మద్ధతు ధరను చట్టబద్ధం చేస్తే ఏమవుతుంది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదు?

'పొట్టి రకాల సేద్యం పుట్ల కొద్దీ ధాన్యం' అనేది ముప్పై నలభై యేళ్ల కిందట చాలా పాపులర్ ప్రకటన. రేడియోలలో వినిపించడమే కాదు, పత్రికలతో పాటు, ప్రతి పల్లె గోడల మీద కనిపించిన నినాదం అది. అధిక ఉత్పత్తినిచ్చే వరి, గోధుమ పంటలను 1960 దశాబ్దం మధ్యలో ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు దేశం మొత్తంగా విత్తనాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rxtcmn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour