Friday, 10 December 2021

\"జై భీమ్\" ఫేమ్ Justice Chandru:ఏపీ హైకోర్టు పై హాట్ కామెంట్స్..ప్రభుత్వంతో ఏంటిలా..?

మిగతా వ్యవస్థల మాదిరిగానే న్యాయ వ్యవస్థ క్కూడా పరిమితులున్నాయని మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, జైభీమ్‌ సినిమా ఫేం జస్టిస్‌ కె.చంద్రు వ్యాఖ్యానించారు. ఏపీ సివిల్‌ లిబర్టీస్‌ అసోసియేషన్‌ (ఏపీసీఎల్‌ఏ)-కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్‌) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి కొన్ని సునిశితమైన విమర్శలు చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GAxRYY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour