Thursday, 2 December 2021

CYCLONE JAWAD : నేడు తుపానుగా - 95 రైళ్ల రద్దు : అధికారుల అప్రమత్తం -వెనక్కు వెళ్లిన సముద్రం..!!

ఉత్తరాంధ్రపై తుఫాను ముంచుకొస్తోంది. రాయలసీమ జిల్లాల్లో జరిగిన నష్టం నుంచి ఇంకా తేరుకోక ముందే ఇప్పుడు ఉత్తరాంధ్రలో తుఫాను ముప్పు టెన్షన్ పుట్టిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాఖాళాతంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3IbPFLT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour