Wednesday, 8 December 2021

కేవీపీ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారా - ఐఏఎస్ శ్రీలక్ష్మీ కేసులో కొత్త టర్న్ : పాత్ర ఉందంటూ సీబీఐ వాదనలు..!!

అక్రమ మైనింగ్ కు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విచారణ సమయంలో సాక్షి ఇచ్చిన వాంగ్మూలంలో అప్పటి ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు పేరు ప్రస్తావిస్తే..ఆయన స్టేట్‌మెంట్‌ను ఎందుకు తీసుకోలేదని సీబీఐని కోర్టు ప్రశ్నించింది. ఓఎంసీ కేసులో గనుల చట్టానికి విరుద్దంగా..నిర్లక్ష్యంగా సీబీఐ నమోదు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Ir33vw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour