Friday, 24 December 2021

ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన: హస్తిన వేదికగా శరవేగంగా మారుతున్న పరిణామాలు

లక్నో: ఇంకొద్ది నెలల్లో దేశంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొనబోతోంది. రెండు నెలల్లో దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో ఉన్న పంజాబ్ సహా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లల్లో ఇప్పటికే ప్రచార వేడి రాజుకుంది. అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3swgYuJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour