Monday, 13 December 2021

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత: కౌంటింగ్‌లో దూకుడు: ఎల్ రమణ భవితవ్యం?

హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ను అధికారులు మొదలు పెట్టారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లో ఈ ఎన్నికల పోలింగ్ ఇదివరకే ముగిసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లను లెక్కించడానికి అయిదు చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేశారు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31NGctS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour