Monday, 13 December 2021

కేసీఆర్-స్టాలిన్: దక్షిణాది పాలిటిక్స్‌కు సారథ్యం: జగన్ కలుస్తారా?: రైతు దీక్ష తరహాలో ఉద్యమం

చెన్నై: అధికార టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా శ్రీరంగం ఆలయాన్ని దర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీరంగనాథ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ భార్య శోభ, కుమారుడు, మున్సిపల్ శాఖక మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, రాజ్యసభ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31V0pOi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour