Tuesday, 7 December 2021

మారతారా ? మార్చమంటారా ? బీజేపీ ఎంపీలకు మోడీ వార్నింగ్-పార్లమెంట్ కు రాకపోవడంపై

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమై వారం రోజులు దాటిపోయింది. ఇప్పటికే విపక్షాల నిరసనల కారణంగా లోక్ సభ, రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. ఓవైపు దీన్ని కౌంటర్ చేసేందుకు కేంద్రం నానా తంటాలు పడుతోంది. రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ విధించారు. కీలకమైన వ్యవసాయ బిల్లుల్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. దీంతో విపక్షాల నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rQ8yOm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour