Thursday, 23 December 2021

లుథియానా కోర్టులో భారీ పేలుడు: ఇద్దరు మృతి, మరో నలుగురికి తీవ్రగాయాలు, భవనం ధ్వంసం

చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా కోర్టులో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ గటనలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోర్టులో చోటు చేసుకున్న ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. కోర్టు భవనంలోని రెండో అంతస్తులోని బాత్‌రూమ్‌లో మధ్యాహ్నం 12:22 గంటల ప్రాంతంలో పేలుడు జరిగినట్లు సమాచారం. పేలుడు తీవ్రత చాలా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3JaVfOR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour