Saturday, 4 December 2021

రోశయ్య రాజకీయ ధురంధురుడు - సీజేఐ ఎన్వీ రమణ నివాళి : ఏపీలో మూడు రోజులు సంతాప దినాలు..!!

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య భౌతిక కాయానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నివాళి అర్పించారు. హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీజేఐ..రోశయ్య మరణ వార్త తెలుసుకొని ఆయన నివాసానికి వచ్చారు. రోశయ్య రాజకీయ ధురంధురుడుగా పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు వివిధ పదవుల్లో సేవలు చేసిన నేతగా అభివర్ణించారు. కార్యకర్త నుంచి సీఎంగా.. గవర్నర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pucYYH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour