Wednesday, 15 December 2021

మాట మార్చుడు.. మడమ తిప్పుడుకి సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్: నారా లోకేష్

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు తెలుగుదేశం పార్టీ నేతలకు ఆయుధంగా మారుతున్నాయి. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాడు ఉద్యోగుల ఓట్ల కోసం అడ్డగోలు హామీ ఇచ్చారని, నేడు ఆ హామీలు నిలబెట్టుకోకుండా మాట తప్పారని మండిపడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/322psPg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour