Thursday, 2 December 2021

కేసీఆర్ బాద్యత విస్మరించారు.!కేంద్రం మోసం చేసింది.!రైతులను ఆదుకోవాలని గవర్నర్ కు కాంగ్రెస్ విజ్ఞప్తి.!

హైదరాబాద్ : తెలంగాణ రైతంగాన్ని తెలంగాణ ప్రభుత్వం నిండా ముంచిందని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నప్పటికీ ఆ వివరాలను రైతులకు చెప్పలేదని, ప్రత్యామ్నాయ పంటల గురించి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కేంద్ర బీజేపి ప్రభుత్వంపై నెపం మోపేందుకు కుట్రులు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3G40624
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour