హైదరాబాద్ : తెలంగాణ రైతంగాన్ని తెలంగాణ ప్రభుత్వం నిండా ముంచిందని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నప్పటికీ ఆ వివరాలను రైతులకు చెప్పలేదని, ప్రత్యామ్నాయ పంటల గురించి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కేంద్ర బీజేపి ప్రభుత్వంపై నెపం మోపేందుకు కుట్రులు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3G40624
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment