Wednesday, 8 December 2021

ఒమిక్రాన్ థర్డ్ వేవ్ భయం వద్దు.!అన్ని ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నామన్న మంత్రి హరీష్.!

హైదరాబాద్ : కోవిడ్-19 ఒమిక్రాన్ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామనే సంకేతాలనిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే వివిధ ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాల మీద దృష్టి సారించింది తెలంగాణ సర్కార్. వైద్య ఆరోగ్య శాఖ బాద్యతలను చేపట్టిన మంత్రి హరీష్ రావు ఆసుపత్రుల ప్రక్షాళన, సౌకర్యాలు, మెరుగైన సేవలు, అధునాతన వైద్య పరికరాల ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lKptyl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour