జమ్మూ: ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన పవిత్ర పుణ్యక్షేత్రం వైష్ణోదేవి ఆలయంలో పెను దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలు పలువురు భక్తులు దుర్మరణం పాలయారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. వారిలో చాలామంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అత్యవసర సర్వీసుల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mMkrls
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment