Sunday, 26 December 2021

హిందూ-ముస్లిం మైత్రి: భయంకరమైన మంటల్లో కూడా చెదిరిపోని ఇద్దరు యువకుల స్నేహం

"మాకు స్నేహమే ముఖ్యం. తరువాతే మతం. మాకు హిందూ, ముస్లిం అనే పట్టింపు లేదు. స్నేహానికే మేం పెద్ద పీట వేస్తాం." పంచమహల్‌కు చెందిన ఖాసీం ఖాన్‌ మాటలవి. పంచమహల్‌లోని ఘోఘంబాలో గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్ (జీఎఫ్‌ఎల్‌) కంపెనీలో ఇటీవల అగ్ని ప్రమాదం సంభవించింది. అందులో గాయపడిన తన స్నేహితుడు అమిత్‌ కుమార్‌కు ఆస్పత్రిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3myVQjD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour