Thursday, 2 December 2021

ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ సర్పంచులు ఆందోళనకు దిగుతున్నారు. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. అసలే నిధులు లేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్న తరుణంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఏపీ ప్రభుత్వం విద్యుత్ బకాయిలకు జమ వేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలున్నాయని ప్రతిపక్షం విమర్శిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xSLobs
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour