Wednesday, 22 December 2021

అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణలో మళ్లీ ముందస్తు.. కేసీఆర్

కేంద్రమంత్రి అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయిన సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ఎన్నికలపై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లొచ్చని అమిత్‌షా తెలిపారు. ఈ సారి కూడా ముందుస్తు ఎన్నికలకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3JdRHv8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour