Friday, 10 December 2021

ఏపీ ప్రభుత్వ ఆదేశాలు -మాస్కు లేకుంటే ఫైన్ : షాపుల్లోకి అనుమతిస్తే క్లోజ్- శుభకార్యాల్లో ఇలా..!!

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో ఇప్పటి వరకు 32 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో తొలిగా గుర్తించిన ఈ కేసు..ఇప్పుడు గుజరాత్..మహారాష్ట్ర లోనూ బయటకు వచ్చాయి. మహారాష్ట్రలో శుక్రవారం ఒక్క రోజే ఏడు కేసులు బయట పడ్డాయి. ఈ పరిస్థితుల్లో విదేశాల నుంచి వచ్చిన వారి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GAsCIM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour