Sunday, 12 December 2021

బంగారం గొలుసు మింగేసిన ఆవు.. పేడలో వెతికినా దొరకలేదు.. ఏం చేశారంటే.. - ప్రెస్ రివ్యూ

కర్ణాటకలో ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఒక ఆవు బంగారు గొలుసు మింగేసిందని వెలుగు పత్రిక ఒక కథనం రాసింది. ఆ కథనం ప్రకారం.. పండుగ పూట ఇంట్లో పూజ చేసి ఆవుకు పూలు, పండ్లు తినిపించారు. పూలదండలు, నగలు వేసి అలంకరించారు. పూజ పూర్తయిన తర్వాత చూస్తే బంగారు గొలుసు కనిపించలేదు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30hDbB2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour