కర్ణాటకలో ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఒక ఆవు బంగారు గొలుసు మింగేసిందని వెలుగు పత్రిక ఒక కథనం రాసింది. ఆ కథనం ప్రకారం.. పండుగ పూట ఇంట్లో పూజ చేసి ఆవుకు పూలు, పండ్లు తినిపించారు. పూలదండలు, నగలు వేసి అలంకరించారు. పూజ పూర్తయిన తర్వాత చూస్తే బంగారు గొలుసు కనిపించలేదు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30hDbB2
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment