Friday, 31 December 2021

ప్రతి ఇంటా ఆనందం: తెలుగు ప్రజలకు సీఎంలు కేసీఆర్, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

హైదరాబాద్/అమరావతి: నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచం 2022 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HuDJUj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour