Saturday, 25 December 2021

మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ అరవింద్ హెచ్చరిక; మునావర్ ఫారూఖీని ఆహ్వానిస్తారా? బీజేపీ ధ్వజం

తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ ధర్మపురి అరవింద్ హెచ్చరికలు జారీ చేశారు. మునావర్ ఫారూఖీని హైదరాబాద్ కు ఆహ్వానించటాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EpXLNO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour