Saturday, 4 December 2021

పౌరులపై భద్రత బలగాల కాల్పులు: పలువురి మృతి: మండుతున్న రాష్ట్రం: దర్యాప్తునకు సీఎం ఆదేశం

కోహిమ: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో చోటు చేసుకున్న కాల్పుల ఘటన.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కాల్పుల అనంతరం స్థానికులు భద్రత బలగాలపై దాడులకు దిగారు. రాళ్లు రువ్వారు. పలు వాహనాలను తగులబెట్టారు. అక్కడి పరిస్థితులు అదుపు తప్పాయి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. అదనపు బలగాలను తరలించింది. ప్రజలు శాంతంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి నెఫియు రియో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3IkafJY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour