Wednesday, 8 December 2021

ఏడాది కాలంగా కొనసాగుతున్న నిరసనలను నేడు విరమించుకోనున్న రైతులు?

న్యూఢిల్లీ: ఏడాది కాలంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న వేలాది మంది రైతులు గురువారం మధ్యాహ్నం తమ నిరసనలను నిలిపివేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, ఇతర పెండింగ్‌లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించేందుకు అంగీకరించడంతో రైతు సంఘాల నేతలు తమ నిరసనలను విరమించాలని నిర్ణయించుకున్నట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3yaptMI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour