Friday, 24 December 2021

ఏపీలో పోలీస్ వ్యవస్థపై కేంద్రం టెలిస్కోప్; ఆ ఐపీఎస్ లపై బీజేపీఎంపీ సీఎం రమేష్ సంచలనం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఏపీ పోలీస్ వ్యవస్థపై టెలిస్కోప్ తో నిఘా పెట్టి మరీ చూస్తోంది అంటూ ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయడం దిశగా కేంద్రం చర్యలు తీసుకోబోతోందని ఎంపీ సీఎం రమేష్ వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Fqodbb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour