Sunday, 26 December 2021

వంగవీటి రాధాతో వ‌ల్ల‌భ‌నేని వంశీ భేటీ.. హీటెక్కిన బెజవాడ రాజకీయం.. మళ్లీ వైసీపీ గూటికి అంటూ ప్రచారం..?.

ఆంధ్రప్రదేశ్ రాజకీయలు రోజుకోక మలుపుతిరుగుతున్నాయి.. అధికార వైసీపీ , ప్రధాన ప్రతిపక్ష‌ టీడీపీ నేతల మధ్య మాట యుద్ధమే నడుస్తోంది. అయితే బెజవాడ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేత వంగవీటి రాధాను కలిశారు. దీంతో వీరిద్దరి కలయిక రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3emSUlZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour