Wednesday, 29 December 2021

మళ్లీ టీడీపీ, బీజేపీ దోస్తీ ? ఉమ్మడి టార్గెట్ పైనే దృష్టి-వైసీపీలో కలవరం అందుకేనా ?

ఏపీలో రాజకీయం మారుతోంది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత గెలిచిన వైసీపీతో పాటు ఓడిన టీడీపీతోనూ సమదూరం పాటిస్తూ వచ్చిన బీజేపీ తాజాగా రూటు మార్చుకుంటోంది. వైసీపీ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలంటే ప్రధాన విపక్షంతో కలిసి సాగడమే మంచిదని భావిస్తున్న బీజేపీ నేతలు బహిరంగంగా ఆ మాట బయటపెట్టకుండానే చేయాల్సిందంతా చేసుకుని వెళ్లిపోతున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32zh1vi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour