Friday, 3 December 2021

సీఎం జగన్ సెల్ఫీ వైరల్ - లోకేశ్ రియాక్షన్ : వరద బాధితుల పరామర్శలో పరిహాసమా..!!

ముఖ్యమంత్రి జగన్ తో సెల్ఫీ తీసుకోవటం కోసం అనేక మంది పోటీ పడతారు. పాదయాత్ర నుంచి సీఎం అయిన తరువాత కూడా సీఎంతో పలువురు సెల్ఫీల కోసం ప్రయత్నించటం సాధారణంగా జరిగేది. కానీ, స్వయంగా ముఖ్యమంత్రే సెల్ఫీ తీస్తే..అదే ఇప్పుడు జరిగింది. అందుకే ఆ సెల్ఫీ ఇప్పుడు వైరల్ అయింది. ముఖ్యమంత్రి జగన్ వదర ప్రభావిత జిల్లాల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31kFpQl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour