Thursday, 23 December 2021

సీజేఐ ఎన్వీ రమణకు సీఎం జగన్ తేనేటి విందు - అమరావతిలో పర్యటన : పౌర సన్మానం..!!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ అమరావతిలో పర్యటించనున్నారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు సీజేఐ ఏపీలోని క్రిష్ణా - గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సీజేఐ రాకతో ఆయన ఏపీ ప్రభుత్వం.. రాజ్ భవన్ లో వరుసగా రెండు రోజుల పాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32hUvqO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour