Sunday, 19 December 2021

ఆంధ్రప్రదేశ్: నరసాపురం దగ్గర కిలోమీటరు ముందుకొచ్చి ఊళ్లను మింగేసిన సముద్రం, మళ్లీ వెనక్కి ఎందుకు వెళ్తోంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘ సముద్రతీరం ఉండడాన్ని అందరూ ఒక అవకాశంగా భావిస్తారు. కానీ బంగాళాఖాతంలో పరిణామాలు కొన్ని ప్రాంతాలను కలవరపరుస్తున్నాయి. అనూహ్యంగా ఎగిసిపడే కెరటాలతో కొన్ని గ్రామాలకు గ్రామాలే సముద్రంలో కలిసిపోతున్నాయి. మరొకొన్ని చోట్ల అనూహ్యంగా సముద్రం వెనక్కి పోతూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాటన్నింటికీ సాంకేతిక, పర్యావరణ కారణాలున్నాయని నిపుణులు భావిస్తుంటే, అంతుపట్టని సముద్రం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32gvXy3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour