Monday, 27 December 2021

మమతా బెనర్జీకి షాక్: కేంద్రం.. తమ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేయాలేదంటూ మదర్ థెరీసా మిషనరీస్

న్యూఢిల్లీ: మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీకి చెందిన బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్(స్తంభన) చేశారంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఖండించింది. మమతా బెనర్జీ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది. అంతేగాక, తగు రుజువులను కూడా జతచేసింది. 

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3z3Y4wx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour