Monday, 6 December 2021

నాగాలాండ్ హత్యలపై పార్లమెంట్ లో రచ్చ-లంచ్ బ్రేక్ తర్వాత అమిత్ షా ప్రకటన

నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 16 మంది సాధారణ పౌరులు చనిపోవడం ఇవాళ పార్లమెంట్ ను కుదిపేసింది. ఉదయం జీరో అవర్ లో దీనిపై చర్చకు విపక్ష కాంగ్రెస్ నోటీసులు ఇచ్చింది. అయితే లోక్ సభ, రాజ్యసభలోనూ సభాపతులు దీనిపై చర్చకు అంగీకరించలేదు. నాగాలాండ్ ఘటనపై ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలోనూ పలువురు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rEtiIQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour